Skip to content


తెలుగు వెలుగులకు సత్కారం

తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేసిన క్రింది ప్రముఖులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నుండి గౌరవించాలని భావించాము.

  1. పద్యం : బేతవోలు రామబ్రహ్మం
  2. సినిమా: రావికొండలరావు
  3. ఉర్దూ సాహిత్యం: నస్రత్ మొహియుద్దీన్
  4. నవల: యద్దనపూడి సులోచనారాణి
  5. చరిత్ర పరిశోధన: వకుళాభరణం రామకృష్ణ
  6. తెలుగు భాష: సి. ధర్మారావు
  7. కవిత్వం: శివారెడ్డి
  8. అనువాదరచన: ఆర్.వెంకటేశ్వరరావు
  9. బాలసాహిత్యం: రెడ్డి రాఘవయ్య

పుస్తక మిత్రులందరూ ఈ కార్య్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

Posted in Announcements, Events.

0 Responses

Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.


Site created by e-తెలుగు (etelugu.org)